రైలుపై నుంచి అగ్ని మిస్సైల్ పరీక్ష on September 25, 2025 Get link Facebook X Pinterest Email Other Apps రైలుపై నుంచి అగ్ని మిస్సైల్ పరీక్షఈరోజు భారతదేశ రక్షణ శాఖ మరో ఘనతసాధించింది. ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి తొలిసారిగా రైలుపై నుంచి అగ్ని ప్రైమ్ క్షిపణిని ప్రయోగించింది. ఈ విషయాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. Comments
Comments
Post a Comment